ys Jagan will have an important meeting with YCP leaders today

నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన

విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు గుర్లలో చేరుకుంటారు. ఈ పర్యటనలో డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను, అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. గతంలో, గుర్లలో అతిసారం బారిన పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Related Posts
తలసేమియా భాదితులకు సహాయం కోసం మ్యూజికల్ నైట్: భువనేశ్వరి
nara bhuvaneshwari

తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ Read more

నేడు తిరుపతిలో పవన్ వారాహి బహిరంగ సభ
Pawan Varahi public meeting in Tirupati today

Pawan Varahi public meeting in Tirupati today అమరావతి: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు తిరుపతిలో వారాహి బహిరంగ సభ Read more

ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో కీలక కేటాయింపులు – చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో కీలక కేటాయింపులు – చంద్రబాబు స్పందన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రాల అభివృద్ధి కోసం పెద్ద కేటాయింపులు Read more

నాగార్జున సాగర్: ఏపీ-టీజీల నీటి వివాదం
నాగార్జున సాగర్: ఏపీ-టీజీల నీటి వివాదం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బంకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన ఆందోళనలు విశ్వసనీయతను సంతరించుకున్నాయి. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ (ఆర్ఎంసి) హెడ్ రెగ్యులేటర్ను మరో పోతిరెడ్డిపాడు హెడ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *