nadendla manohar

నవంబర్ 01 న దీపం 2 పథకానికి శ్రీకారం

ఏపీలో దీపం 2 పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకారం చుడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ, అక్టోబర్ 29న ఉదయం 10 గంటల నుండే ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభమైందని తెలిపారు. ఆ రోజు ఒక్క రోజులోనే 4 లక్షలకు పైగా బుకింగ్‌లు జరిగాయని, రోజుకు 2.5 లక్షల బుకింగ్‌లను డెలివరీ చేయగలుగుతున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయని చెప్పారు.

నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత గ్యాస్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఈరోజు ఆయిల్ కంపెనీలకు ముఖ్యమంత్రి అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించినట్లు వెల్లడించారు.

Related Posts
నీతా అంబానీ పిల్లల కోసం ఉచిత వైద్య సేవలకు ప్రతిజ్ఞ
nita ambani

నీతా అంబానీ, సర్ హెచ్. N. రిలయన్స్ ఫౌండేషన్‌లో చైల్డ్రన్స్ డేను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, పిల్లల ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో రైలయన్స్ ఫౌండేషన్ తన Read more

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం
Appointment of YCP Regional

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా-కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి Read more

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని
Charlapalli railway terminal was inaugurated by the Prime Minister

హైదరాబాద్‌: రైల్వేశాఖ తమ నెట్ వర్క్ మరింత విస్తరించేందుకు మరో కొత్త రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.430కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ ను Read more

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ. వైద్యులుపై, వేటు తప్పదు
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే

ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల ఉద్దేశం విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ.కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అయితే, ఆ Read more