liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.15-20, క్వార్టర్పై బ్రాండు బట్టి రూ.10 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉంది. సగటున 20-25శాతం వరకు ధరలు పెంచి, నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో మద్యం అమ్మకాలు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం మద్యం విక్రయాలపై అధిక పన్నులను విధించడం ద్వారా ఆదాయం పొందుతుంది/ ఇది రాష్ట్రానికి ఎంతో అవసరమైన ఆదాయ వనరుగా మారింది. పండుగలు, ప్రత్యేక సందర్భాలు, సెలవు దినాలలో మద్యం అమ్మకాలు మరింత గా ఉంటాయి. అయితే, అధిక మద్యం వినియోగం సంబంధిత సమస్యలకు దారితీస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.

Related Posts
ఆర్థిక మంత్రికి మరోసారి అరుదైన గౌరవం
Union Finance Minister Nirmala Sitharaman is once again a rare honour

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో Read more

సామ్‌సంగ్ షేర్లు 4 సంవత్సరాల కనిష్టానికి చేరాయి
samsung india gst investigation

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఈ సంవత్సరం 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ఈ సంవత్సరం టీఎస్‌ఎమ్‌సీ (TSMC) మరియు ఎన్విడియా Read more

అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు
Sabarimala Yatra

IRCTC తొలిసారిగా అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని Read more

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
tirumala devotees

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 16 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *