State Labor Minister Vasams

తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్

తిరుపతి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ని అకస్మాతుగా శుక్రవారం తనిఖీ చేసారు. అదేవిధంగా హాస్పటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మంచినీరు అందించే ఆర్ ఓ వాటర్ ప్లాంట్ను తనిఖీ చేశారు. ఆలస్యంగా వస్తున్న సిబ్బందిని గుర్తించి వారిని హెచ్చరించడం జరిగింది. పేషెంట్స్ కి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ గారిని అదేవిధంగా సిబ్బందికి పలు ఆదేశాలు జారిచేసారు.

Related Posts
జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ నియామకం
Abdul Rahim Rather appointed as Speaker of Jammu and Kashmir Assembly

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సీఎం ఒమర్‌ అబ్దుల్లా సమక్షంలో Read more

ఉక్రెయిన్ నాటో సభ్యత్వం: శాంతి కోసం జెలెన్స్కీ కీలక అభిప్రాయం
nato 1

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో, నాటో సభ్యత్వం ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి శాంతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలదని చెప్పారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగా, ఉక్రెయిన్‌లోని Read more

లడ్డూ వివాదం.. నేడు తిరుమలకి పవన్ కల్యాణ్
Laddu controversy. Pawan Kalyan to Tirumala today

Laddu controversy.. Pawan Kalyan to Tirumala today అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా Read more

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *