maniac knife attack in chin

చైనాలో యువకుల ఉన్మాద చర్యలు

చైనాలో ఉన్మాద ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ ఘటనల వెనుక వ్యక్తిగత సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

తాజాగా తూర్పు నగరమైన వుషీలో 21 ఏళ్ల యువకుడు కళాశాల క్యాంపస్‌లో విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడం తో 8 మంది ప్రాణాలు కోల్పోగా 17 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ ఘటనకు కారణం అతని విద్యా సంబంధిత సమస్యలు,ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వుషీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ విద్యార్ధి అని, పరీక్షలో ఫెయిల్ కావడం, డిగ్రీ సర్టిఫికెట్ అందుకోలేకపోవడం, ఇంటర్న్‌షిప్ ఉపకార వేతనం అందకపోవడంతో అసంతృప్తితో ఉన్మాదిగా ప్రవర్తించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చైనాలోని దక్షిణ నగరమైన జూహైలో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఓ యువకుడు ఇటీవల జూవైలో ఎస్‌యూవీ కారుతో బీభత్సం సృష్టించాడు. కారును వేగంగా నడుపుతూ పాదచారులపై దూసుకువెళ్లాడు. దీంతో 30 మంది మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఉన్మాది.. తర్వాత కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Related Posts
యూఎస్‌లో కొత్త ఎంపాక్స్ వేరియంట్ కేసు: ఆరోగ్య అధికారులు జాగ్రత్తలు
mpox

యూఎస్‌లో ఎంపాక్స్ అనే అరుదైన వ్యాధి కొత్త వేరియంట్‌తో మొదటిసారి గుర్తించబడింది. ఈ వ్యాధి స్మాల్ పాక్స్ (Smallpox) వైరస్ కుటుంబానికి చెందినది, మరియు ఇది మనిషికి Read more

అమెరికాలో ట్రంప్ గెలుపు అనంతరం అబార్షన్‌ మాత్రల డిమాండ్‌లో భారీ పెరుగుదల
us

అమెరికాలో ట్రంప్ గెలుపు తరువాత అబార్షన్‌ మాత్రలకు సంబంధించిన డిమాండ్‌ భారీగా పెరిగింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, మహిళా హక్కులు, గర్భవతిని చట్టబద్ధం చేయడం వంటి Read more

రిలయన్స్ క్యాపిటల్‌ కొనుగోలుకు ఇండస్ఇండ్ కు గ్రీన్ సిగ్నల్
రిలయన్స్ క్యాపిటల్‌ కొనుగోలుకు ఇండస్ఇండ్ కు గ్రీన్ సిగ్నల్

అనిల్ అంబానీ ప్రస్తుతం వార్తల్లో కనిపిస్తున్న ఈ వ్యాపారవేత్త అందరికంటే ముందుగానే అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించినప్పటికీ వాటిని సవ్యంగా నిర్వహించటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో అప్పుల Read more

అభిమానులకు వరుణ్ చక్రవర్తి ఊరట..వీడియో వైరల్
అభిమానులకు వరుణ్ చక్రవర్తి ఊరట..వీడియో వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత జట్టు.. టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో అందరు అనుకున్నట్లే ట్రావిడ్ హెడ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *