Once again checks on Kakina

కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు

కాకినాడ : కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందన్న ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక షిప్ ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. రేషన్ బియ్యం ని అక్రమంగా తరలిస్తున్న ఈ షిప్ లో బుధవారం నాడు అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సభ్యులు రేషన్ బియ్యం నమూనాలను సేకరిస్తున్నారు.

బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితర కోణంలో విచారణ జరుపుతున్నారు. పెసరెంటీలలో ఏ మేరకు ఇక్కడ నుండి బియ్యం రవాణా చేశారు అన్న వివరాలు కూడా వారు సేకరిస్తున్నారు. ఈ వివరాలను నివేదిక రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు

Related Posts
ఆర్‌జీ మెడికల్‌ కాలేజీ ఘటన.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌..!
RG Medical College incident.. Petition in Supreme Court today.

న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ లైంగిక దాడి, హత్య ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దారుణ ఘటనకు సంబంధించిన కేసును కొత్తగా Read more

రేపటినుంచి 4 పథకాలు ప్రారంభం
indiramma

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు.. ఇవీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న ప్రారంభిస్తున్న పథకాలు. ఒకేసారి 4 Read more

వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ కీలక సూచనలు
ttd meeting

త్వరలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ పలు కీలక సూచనలు చేసింది. జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే Read more

సంక్రాంతి తర్వాత టీబీజేపీ అధ్యక్షుడి నియామకం
TBJP

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆసక్తికర పరిస్థితి నెలకొంది. పార్టీ హైకమాండ్ సంక్రాంతి పండగ తర్వాత ఈ నియామకాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *