electricity bill

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో, డిస్కం (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) సీఎండీ ముషారఫ్ కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని ఆయన తెలిపారు.

అయితే, నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగం ఉన్న వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదన ఉందని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం దృష్ట్యా ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Posts
ఐటీ దాడుల మధ్య బ్యాంకుకు వెళ్లిన దిల్ రాజు భార్య
ఐటీ దాడుల మధ్య బ్యాంకుకు వెళ్లిన దిల్ రాజు భార్య

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నివాసాలపై ఆదాయపు పన్ను అధికారులు ఈ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు ఆయన Read more

లాపిస్ టెక్నాలజీస్ బిజినెస్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
Launch of Lapis Technologies Business Innovation Centre

హైదరాబాద్: లాపిస్ టెక్నాలజీస్ తన బిజినెస్ ఇన్నోవేషన్ సెంటర్‌ను తార్‌బండ్ సమీపంలోని కార్పొరేట్ కార్యాలయంలో ప్రారంభించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సహకారంతో రూపొందించిన ఈ కేంద్రం.. ఎల్‌జీ విస్తృత Read more

రాత్రి భోజనం చేయకపోతే బరువు తగ్గుతారా..?
night eating food

చాలామంది బరువు తగ్గేందుకు రాత్రి భోజనం మానేయడం మంచి పద్ధతిగా భావిస్తుంటారు. కానీ ఇది నిజానికి ఆరోగ్యానికి మేలు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం చేయకపోవడం Read more

నెల రోజులు మాంసం దుకాణాలు బంద్.. ఎక్కడ..ఎందుకు ?
Meat Shops

బెంగళూరులో నిర్వహించనున్న ఏరో ఇండియా 15వ ఎడిషన్ షో కారణంగా ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు యెలహంకలో ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *