imd warns heavy rains in ap and tamil nadu next four days

అల్పపీడనం ప్రభావం తో ఏపీలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ను వరుస వర్షాలు వదలడం లేదు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడగ..ఇప్పుడు శీతాకాలంలో కూడా వరుసగా వర్షాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఈ అకాల వర్షాలతో రైతుల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇప్పుడు అల్ప పీడన ప్రభావం తో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. వర్షాల కారణంగా వ్యవసాయ పనుల్లో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విప్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. మృత్సకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు కూడా వర్షం సమయంలో పొలాల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కారణంగా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. ఈ నెల 26 నుంచి 3 రోజులు ఏపీ వర్షాలు కురుస్తాయంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.

Related Posts
మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు
madrasas

బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత, ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో మాట్లాడుతూ దేశానికి అతివృష్టి, అనావృష్టి రెండూ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఫెడరలిజం వల్ల అన్ని మతాలు, పండుగలు, Read more

సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం గన్‌ఫైర్‌కి గురి
southwest airlines

అమెరికాలోని డల్లాస్, టెక్సాస్ నుండి ఇండియానా రాష్ట్రంలోని ఇండియానపోలిస్‌కు ప్రయాణిస్తున్న సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం రాత్రి గన్‌ఫైర్‌కి గురైంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం 8:30 Read more

సైనిక విమానంలోనే ఇండియాకు ఎందుకు?
సైనిక విమానంలోనే ఇండియాకు ఎందుకు

అమెరికా నుండి అక్రమ వలసదారులుగా చెప్పబడుతున్న భారతీయులను ఇటీవల ఒక అమెరికన్ సైనిక విమానం భారత్‌కు తీసుకెళ్లింది. ఈ విమానంలో ఎంతమంది ఉన్నారనే వివరాలు అధికారికంగా ఇంకా Read more

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
KTR attended the ED investigation.. Tension at the ED office

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *