అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తున్న గురు స్వామి రాంపాల్ యాదవ్,అభి యాదవ్,రామ్ యాదవ్ పెద్ది యాదవ్ ల అద్వర్యం వెళ్తున్న అయ్యప్ప స్వాములు బస్సు పంపా నది కి 15కిలోమీటర్ల దూరం లోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఘట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ అయ్యప్ప స్వాముల బస్సు మూడు చెట్ల పై ఒరగడం తో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisements
అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

స్వల్పగాయలతో బయటపడ్డ అయ్యప్ప స్వాములు
కొట్టాయం నుండి శబరిమలకు వెళుతున్న యాత్రికుల వాహనం బోల్తా పడి ఒకరు మృతి, 8మందికి తీవ్రా గాయాలు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు..!!
హైదరాబాద్ పాతబస్తీ మదన్న పేట ఉప్పర్ గూడా కు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం కొట్టాయం కనమల అట్టివలం వద్ద ప్రమాదానికి గురైంది. వాహనంలో 22 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు.

హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట ఉప్పర్ గూడాకు చెందిన అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడడంతో, హైదరాబాద్‌లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు మృతిచెందాడు. రాజును హైదరాబాద్ సైదాబాద్ ఏకలవ్య నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు. క్షతగాత్రులను చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు. హైదరాబాద్ సైదాబాద్ ఎకలవ్య నగర్‌లో రాజు నివాసం ఉంటున్నాడు. బస్సు ఘాట్ రోడ్డులో మూల మలుపు వద్ద కిందకు దిగుతున్న సమయంలో అదుపు తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.


Related Posts
Mayawati: కులగణనపై మాయావతి కీలక ప్రకటన
Mayawati: కులగణనపై మాయావతి కీలక ప్రకటన

మాయావతి కులగణనపై డిమాండ్ – కేంద్రాన్ని కోరిన బీఎస్పీ అధినేత్రి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని Read more

రాహుల్ గాంధీ వైట్ టీ-షర్టు ఉద్యమం గురించి మీకు తెలుసా?
రాహుల్ గాంధీ వైట్ టీ షర్టు ఉద్యమం గురించి మీకు తెలుసా?

లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నాడు 'వైట్ టీ-షర్టు ఉద్యమం'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. "ఎంపిక Read more

Indian Army: పాక్‌కు భారత్‌ ఘాటు ప్రతీకారం
Indian Army: పాక్‌కు భారత్‌ ఘాటు ప్రతీకారం

హల్గామ్ (Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ తర్వాత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తలు తీవ్రతరం అయ్యాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. Read more

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

భారతదేశంలో రైళ్లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణ విధానంగా ఉంది. రైల్వే ద్వాారా లక్షలాది మంది ప్రయాణికులు రోజూ ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వేలు ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంచడానికి Read more

Advertisements
×