narayaan amaravathi

అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు లేదు – మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. రాజధాని అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, జనవరి నుంచి నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఆర్డీఏ కృషి చేస్తుందన్నారు.

గత టెండర్ల గడువు ముగియడంతో, న్యాయపరమైన సమస్యలు రాకుండా కొత్త టెండర్లు ఆహ్వానిస్తున్నామని నారాయణ తెలిపారు. అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయని, ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ పనులు ఆగవని చెప్పారు. ప్రజల ఆదాయం రెట్టింపు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని, అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి ఆర్థిక ప్రగతిని తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts
బాలకృష్ణ ను ఎప్పుడు అలాగే పిలవాలనిపిస్తుంది – పవన్
Pawan announced a donation

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ Read more

జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. నటి, బీజేపీ నేత మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి Read more

మ‌రో ప‌థ‌కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
ap state logo

ap state logo అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను Read more

పోలవరంపై బడ్జెట్ కు ముందే రాష్ట్రపతి ప్రకటన!
droupadi murmu

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె వివరించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *