rav2

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాలను ప్రముఖ సినీ నటుడు సూరావఝుల సుధాకర్ (శుభలేఖ సుధాకర్) సందర్శించారు.

రావులపాలెం :
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాలను ప్రముఖ సినీ నటుడు సూరావఝుల సుధాకర్ (శుభలేఖ సుధాకర్) సందర్శించారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చిన ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి చిత్ర పటం అందజేసారు. అనంతరం ఆయన మండలంలోని ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకట రమణమూర్తి ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి వారి శేషవస్త్రం, చిత్రపటం, చరిత్ర పుస్తకంతో సత్కరించారు.

Advertisements

Related Posts
ప్లాస్టిక్ సర్జరీ ప్రచారం పై లేడి సూపర్ స్టార్ క్లారిటీ
NAYAN

తాను ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ Read more

రజనీకాంత్ ‘జైలర్ 2’ సీక్వెల్?
రజనీకాంత్ 'జైలర్ 2' సీక్వెల్?

రజనీకాంత్ ‘జైలర్’ సూపర్ హిట్ తర్వాత, దాని సీక్వెల్‌పై ఆతృత నెలకొంది. ఈ సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్ ధృవీకరించారు, ఇందులో రజనీకాంత్ తన ప్రసిద్ధ పాత్ర ముత్తువెల్ Read more

చిక్కుల్లో పడ్డ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర
Veteran actor Dharmendra is

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ప్రస్తుతం ఒక న్యాయపోరాటంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. 'గరమ్ ధరమ్ ధాబా' ఫ్రాంచైజీ కేసులో ఢిల్లీ పటియాలా కోర్టు ఆయనతో పాటు Read more

మీడియాపై జరిగిన దాడికి మంచు మనోజ్ క్షమాపణలు
Manchu Manoj Clarification on His Emotional Speech.jpg

మీడియా ముందు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న మనోజ్ హైదరాబాద్:సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. మంగళవారం జరిగిన ఘటనకు Read more

×