భార్యాభర్తల బంధం కాదు
ఆంధ్ర తెలంగాణ బంధాన్ని భార్యాభర్తలతో, అన్నదమ్ములతో పోల్చి చెబుతూ లేనిపోని సెంటిమెంట్ను జోడిస్తున్నారు. ఇదే పోలిక శ్రీకృష్ణ కమిటీ మాటల్లో రావడం విచారకరం. లోగడ నుంచి ఆంధ్ర తెలంగాణ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఉంటూ వచ్చాయి.
టైమర్లను ఏర్పాటు చేయండి
రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి నానా టికీ దిగజారుతోంది. పాలకులు నెలకు ఐదువందల కోట్లతో ఖరీదు చేసైనా ఇబ్బందులను తొలగిస్తామంటున్న మాటలు ఆచరణలో అమలు కావటం లేదు. పల్లెలో పన్నెండు గంటల కోతతో విలవిల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా
పరువులేని నాయకులు
నేడు రాజకీయాల్లో ఉన్న నాయ కులు అనేక మంది దురలవాట్లతో ఉన్నారు. పొగాకు నమలడం, సిగరెట్లు తాగడం, ఆల్కహాలు సేవనం, మత్తు పదార్ధాలు వినియో గించడం వంటివి చేస్తున్నారు. వీరి నాయకత్వంలో ప్రజలు డొక్కలు ఎండి