లాహోర్ పేలుళ్లలో 39మంది మృతి
లాహోర్,మార్చి 12 : అధిక భద్రత గల కంటోన్మెంట్ ప్రాంతంలో శుక్రవారం వరుసగా జరిగిన పేలుళ్లలో 39మంది మరణించారు. సైనిక ఆస్పత్రి సమీపంలో జరిగిన పేలుళ్లలో 39మంది మరణించగా ఎంతోమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.పేలుళ్లకు ముందు
జైల్లో తన హత్యకు కుట్ర: హసీనా ఆరోపణ
ఢాకా : అత్యవసర పరిస్థితి సందర్భంగా తాను సబ్ జైల్లో ఉన్నప్పుడు తాను తీసుకొనే ఆహారంలో విషం కలపడం ద్వారా తనను హత్యచేయడానికి యత్నించారని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు.విషం మూలంగా తనకు కంటి
పాక్ ప్రతిపాదన తిరస్కరించిన కర్జాయ్
ఇస్లామాబాద్ : అఫ్ఘాన్ జాతీయ సైన్యానికి తాము శిక్షణ ఇస్తామంటూ పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తిరస్కరించారు.ఆయుధ సరఫరా,సైనిక సహకారం వంటి అంశాల్లో పాకిస్థాన్ చేసిన కొన్ని ప్రతిపాదనలను అఫ్ఘాన్ ప్రభుత్వం
మన్మోహన్ సింగ్కు ప్రపంచ రాజనీతిజ్ఞుడి అవార్డు
వాషింగ్టన్ : ఈ సంవత్సరానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ రాజనీతిజ్ఞుని అవార్డు ప్రదానం చేయనున్నట్లు అపీల్ ఆఫ్ కాన్సియెన్స్ ఫౌండేషన్ గురువారం ప్రకటించింది.సెప్టెంబర్లో అమెరికాలోని భారత రాయబారి మీరా శంకర్ నివాసభవనంలో
నేపాల్లో స్వామి రాందేవ్ యోగా తరగతులు
కఠ్మాండూ : యోగా పాఠాలు నేర్పడానికి ప్రముఖ యోగా గురువు స్వామి రాందేవ్ వారం రోజుల పాటు నేపాల్లో పర్యటించనున్నారు. ఇరవైఏడో తేదీన తుండిఖెల్ మైదానంలో నిర్వహించే యోగా తరగతులను నేపాల్ అధ్యక్షుడు రాంబరన్యాదవ్ ప్రారంభించనున్నారు.ఏప్రిల్