పుస్తక స్వీకారాలు
బౌద్ధం ప్రాచుర్యం పొందిన ప్రాంతాలలో ఆంధ్రదేశం కూడా ఒకటైనప్పటికీ ఇక్కడ అందుకు సంబంధించిన అధ్యయనాలు తగినట్లులేవ్ఞ. తెలుగులో గ్రంథాల లభ్యతా తక్కువే. కాలక్రమంలో ఇది మరింత క్షీణిస్తున్నది. హిందూమతాన్ని ఆలంబనగా చేసుకున్న శక్తులు తమ ఆధిపత్యానికి
ముస్లింల సాహిత్యం ప్రగతిశీలమే
నవంబర్ 30న వార్త 'కావ్యలో వచ్చిన 'కులమతాల కుంపట్లను రాజేస్తున్న సాహిత్యవాదాలు అనే మైత్రీనాథ్ వ్యాసంలో కొన్ని అంగీకరింపవల్సినవి మరికొన్ని వ్యతిరేకించదగ్గ అంశాలు వున్నాయని అన్పించింది. మొత్తం మీద వ్యాసకర్త చాలావరకు హేతుబద్దమైన విశ్లేషణే చేశారు.
షరీకత్ అనగా కంపెనీ
చిరంజీవి బుద్ధప్రసాద్కు ఆశీస్సులు. నీవ్ఞ ఎంతో ఆత్మీయతతో వ్రాసిన 10.7.76 తేదీగల లేఖ అందింది. చాలా కృతజ్ఞతలు. మా పర్యటన చాలా విజయవంతంగా సాగుతున్నది. ఇక్కడి తెలుగువారు చాలా వరకు విశాఖ ప్రాంతము నుంచి