కావేరి బేసిన్లో గ్యాస్ నిల్వలు
న్యూఢిల్లీ మార్చి 8:- కేజీ బేసిన్లో గ్యాస్, చమురు నిక్షేపాలను కనుగొని వెలికి తీస్తూ అపారంగా తాము లాభాలు సంపాదించడమేకాకుండా దేశానికి ప్రయోజనం చేకూర్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కావేరి బేసిన్లో కూడా విజయం ధించే
బిటి వంకాయకు మోక్షం లేనట్లే
న్యూఢిల్లీ మార్చి 8:- బిటి వంకాయ భద్రతపై ప్రజలు, వృత్తినిపుణులు సంతృప్తిచెందే వరకు స్వతంత్ర శాస్త్రీయ అధ్యయనాలు బిటి వంకా యను సిఫారసు చేసేవారకు మారిటోరియం కొనసాగుతుందని పరిసరాల శాఖ మంత్రి జైరామ్ రమేష్ రాజ్యసభలో
ఎస్బిఐ చట్టం సవరణకు బిల్లు
న్యూఢిల్లీ మార్చి 8:- ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ వాటాను 55 శాతం నుంచి 51 శాతానికి తగ్గించే ప్రక్రియ ప్రారంభం అయింది. ఇందుకోసం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.
బోర్డు రూముల్లో రిజర్వేషన్ మాట ఏమిటి?
న్యూఢిల్లీ మార్చి 8:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం గురించి ఒకవైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు కార్పొరేట్ సంస్థల బోర్డు రూమ్ల్లో మహిళల పాత్ర ఏమిటి అన్నఅ ంశంపై
విద్యుత్ కొరత విశ్వరూపం
పట్టణాల్లో 4 గంటల కోత -వ్యవసాయరంగంపై పరిమితులుహైదరాబాద్ మార్చి 8:- ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రోజుకు 20 నుంచి 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉన్నది. కర్నాటక, తమిళనాడుల ద్వారా గ్రిడ్ నుంచి రావాల్సిన విద్యుత్
పెరిగిన కార్ల అమ్మకాలు
న్యూఢిల్లీ, మార్చి 8: అంతర్జాతీయంగా ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోతుంటే ఇండియాలో మాత్రం దీనికి విరుద్దంగా నెల నెలకు భారీగా పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. ఒక ఫిబ్రవరి నెలలోనే దేశీయంగాప్యాసింజర్ కార్ల అమ్మకాలు 33.20 శాతం పెరిగి
ఎస్సార్ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ
ముంబాయి మార్చి 8:- ఎస్సార్గ్రూపు ఇంధన రంగంలో కార్యకలాపాలు విస్తరించడానికి 300 కోట్ల డాలర్లు పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించనున్నది. అలాగే లండన్ స్టాక్ ఎక్చేంజ్లో లిస్టింగ్ చేయాలని కంపెనీ ఆలోచిస్తున్నది. రానున్న మూడు నాలుగు
డాబర్కు క్రిసిల్ రేటింగ్
న్యూఢిల్లీ, మార్చి 8: ఎఫ్ఎమ్సిజి కంపెనీ డాబర్ క్రెడిట్కు రేటింగ్ ఎజెన్సీ క్రిసిల్ భారీగా రేటింగ్ ఇచ్చింది. కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల కంపెనీకి క్రిసిల్ ఎఎఎ రేటింగ్ జారీ చేసినట్లు