మరింత పెరిగిన సెగలు ప్రాంతీయ వార్తలు
రోహిణికార్తెకు ముం దు రోళ్లు పగలడ మంటే ఇదేనేమో. శుక్రవారం రోళ్లు పగిలేలా ఎండలు రాష్ట్రమంతటా తీవ్ర మైన వేడిగాలులతో మండటంతో ఒక్క రోజే రాష్ట్రమంతటా 200 మందికి పైగా మృతి చెందారు. తెలంగాణలోని కోల్‌బెల్ట్‌ ప్రాంతాలు రికార్డుస్థాయి ఎండలు నమోదు చేశాయి. ఈ ప్రాంతంలోని మణుగూరులో 53 డిగ్రీల దాకా రికార్డుస్థాయి ఉష్ణోగ్రత నమోదైంది.
More
త్వరలో ఫిక్సింగ్పై కొత్త చట్టం

తాజా వార్తలు

త్వరలో ఫిక్సింగ్లపై కొత్త చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఫిక్సింగ్పై బిల్లు పెడతామని చెప్పారు.

More

‘అమ్మహస్తం’లో లోపాలు వాస్తవమే: సీఎం

తాజా వార్తలు

అమ్మహస్తం పథకంలో లోపాలున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ఆరోపణలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అమ్మహస్తం పథకంలో లోపాలున్నాయన్నది వాస్తవమేనని సీఎం స్పష్టం చేశారు.

More

వాణిజ్యం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పోర్టుల నిర్మాణం, అభివృద్దిలో మిగతా రాష్ట్రాలకన్నా చాలా వెనకబడిఉందని అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండి యా (అసోచామ్‌) వారు విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నారు. శుక్రవారం అసో చామ్‌ సెక్రటరీ జనరల్‌ డిఎస్‌ రావత్‌, రీజనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రవీంద్రసన్నారెడ్డి పోర్టు డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఇండియా అనే అంశంపై చేసిన పరిశీలనలో వెల్లడైన అంశాలను, రాష్ట్రానికి
More
క్రీడా వార్తలు
ఎట్టకేలకు ముంబాయి ఫైనల్‌ చేరుకుంది. ఈ సీజన్‌లోనైనా టైటిల్‌ సాధించాలని తహతహలాడుతుంది. ఉత్కంఠ భరితం గా సాగిన క్వాలిఫయిర్‌ 2 మ్యాచ్‌లో రాజ స్థాన్‌ రాయల్స్‌పై ముంబాయి ఇండియ న్స్‌ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో విజయానికి 8 పరుగులు కావల్సి ఉండగా, ముం బాయి జట్టు 11 పరుగులు చేసి ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సా ధించింది. దీంతో విజయం ముంబాయి
More
ఫిక్సింగ్‌ కలిచివేసింది : ద్రావిడ్‌

స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం తనను కలచివేసిందని, మానసికంగా దెబ్బతీసిం దని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ అన్నారు. తమ జట్టు ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుదన్నారు. ఫిక్సింగ్‌ గురించి తెలియగానే కోపం, ఆగ్రహం, బాధ, నిరాశా అన్నీ ఏకకాలంలో వచ్చేశాయన్నారు.
More
శ్రీనివాసన్‌ రాజీనామాకు సిద్ధం?

స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం అటు తిరిగి, ఇటుతిరిగి చివరికి బిసిసిఐ చీఫ్‌ శ్రీనివాసన్‌ పదవికి ఎసరుతెచ్చే అవకాశం ఏర్పడింది. శ్రీనివాసన్‌ అల్లుడు ఐపిఎల్‌ స్పాట్‌ ఫి క్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణల నేపధ్యం లో అతని రాజీనామాకై అటు క్రికెట్‌ నుంచి ఇటు రాజకీయ పార్టీలనుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ నేపధ్యంలో రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
More
తెర-సినిమా ప్రత్యేకం
హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శివబాబు బండ్ల సమర్పణలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇద్దరమ్మాయి లతో...' ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈనెల 31న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవు తోంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ More
తెర-సినిమా ప్రత్యేకం
నాగార్జున హీరోగా 'తడాఖా' ఫేమ్‌ కిషోర్‌ పార్థాసాని (డాలీ) దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ శ్రీ సాయిగ ణేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఓ భారీ చి త్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''నాగ చైతన్య, సునీల్‌ కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో డాలీ డైరెక్ట్‌ చేసిన 'తడాఖా' సూపర్‌హిట్‌ అయింది. 'తడాఖా' చిత్రాన్ని చూసి డాలీ టాలెంట్‌కు More
ఎన్నారై న్యూస్
Indian-American Srikanth Srini vasan scripted history after he was confirmed as the first South Asian judge to America's second highest court. Described as "trailblazer" by US President Barack Obama, Chandigarh-born Srinivasan's nomination to the US Court of Appeals for the District of Columbia Circuit More
చెలి

సాధికారత కల్పించేది మహిళా చైతన్యమే

ఒక గొప్ప రాజకీయ దురంధరుడు తన దేశపు జాతీయ వ్యవహారాలను ఏవిధంగా సఫలీకృతుడై తీర్చిదిద్దుతాడో అదేవిధంగా తన ఇంటిని స్వర్గసీమగా మార్చడంలో సఫలీకృతురాలై గృహిణి గర్వాన్ని పొందుతుంది. స్వామి వివేకానందుని ప్రకారం ''స్త్రీల పరిస్థితి మెరుగుపడనిదే ప్రపంచంలో సంక్షేమానికి తావు లేదు. ఒక్క రెక్కతో ఏ పక్షీ ఎగరలేదు". ఇంటిని చాలా సమర్థవంతంగా నడిపే మహిళ. ఆ ఇంటివరకూ రాణితో పాటు ప్రజ కూడా.
More
జాతీయ వార్తలు
వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా భా రతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ సంఘానికి సారధ్యం వహించడానికి పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ పేరునే పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ ప్రతిపా దించారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ ప్రతిపాదన రాజకీయంగా కొత్త మలుపులకు దారి తీస్తోంది.
More
బిజెపి ఎన్నికల కమిటీకి గడ్కరీ సారధ్యం
అంతర్జాతియ వార్తలు
ఇక్కడి దౌత్య కార్యాలయ క్వార్టర్స్‌లో చొరబాటు దారులు శుక్రవారం బాంబుతో దాడి చేయడంతో ఆత్మాహుతి బాంబు పేలి ఒకరు పోలీసు కాల్పులకు ఇద్దరు చని పోయారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయ పడ్డారు. ఇక్కడి యునైటెడ్‌ నేషన్స్‌ ప్రధాన కాంపౌండుకు సమీపాన ఈ సంఘటన జరిగింది. దాడికి ఒక ప్రైవేట్‌ ఇంటిలో చొరబడి అక్కడ నుంచి పోలీసులపై
More
కాబూల్‌లో బాంబు దాడి: ముగ్గురు మృతి
కిడ్స్-మొగ్గ
యుగధర్మం

అవి ద్వాపరయుగ చివరి రోజులు, పాండ వులు కలిపురుషుని రాక తెలిసి మహా స్థ్రానం చెందారు. పాండవుల చివరి వార సుడు అయిన జనమేజయ చక్రవర్తి పరి పాలిస్తున్నాడు. ఆయన ఒకరోజు దర్బారు తీరి ఉండగా ఒక వ్యాజ్యము వచ్చింది. ఆ తగువు ఏమిటంటే ఒక కాపువాని వద్ద ఒక బ్రాహ్మణుడు పొలం కొన్నాడు. ఆ పొలాన్ని ఆ బ్రాహ్మణుడు దున్నిస్తూ ఉండగా నాగచాలుకు బంగారు నాణేలు
More
హాయ్
మనసైన సైకతశిల్పాల ప్రదర్శన

సముద్రపు ఒడ్డున, తరంగాల సాక్షిగా, ఆకాశమే అనంతమైన ప్రేక్షకుడిగా ఉన్న ప్పుడు అక్కడ సామ్రాజ్యాలు సృష్టించబడ తాయి. రాసులు రాసులుగా భావాలను కుప్పగా పోసి చేసిన సైకత శిల్పాలు కొలువు దీరుతుంటాయి. శూన్యం అంచు లదాకా వెళ్లి వచ్చినట్లుండే ఆ నిమగ్నత అద్భుతాలను సృజిస్తుంది. ఆ అద్భుతం జీవితంలాగే రెప్పపాటే, అంతలోనే ఓ కల్లోల్ల కెరటం వచ్చి భవనాలు
More
నాడి
ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో ప్లూరల్‌ ఎఫ్యూజన్‌

ఊపిరితిత్తుల వ్యాధుల్లో ప్రధానంగా కని పించేవి ఛాతీలో నీరు చేరడం, రక్తం గూడు కట్టుకుపోవడం, గాలి చేరడం మొదలై నవి. మనిషి శరీరంలోని అవయవాలన్నీ సురక్షితంగా అమరి ఉంటాయి. ప్రధానంగా అతి ముఖ్యమైన మెదడును కపాలం, గుండెను ప్రక్కటెముకలు రక్షిస్తుంటాయి. అలాగే రెండు ఊపిరితిత్తులు కూడా ఛాతిలో భద్రంగా ఉంటాయి.
More
andriod_vaartha_app
windows8_vaartha_app
 
add add
add
add
jademagazine
add
Image

భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  

మీ అభిప్రాయాలు

రాష్ట్ర కేబినేట్ లోని మిగిలిన అవినీతి ఆరోపిత మంత్రులు రాజీనామా చేయాలని మీరు భావిస్తున్నారా?

Vote     View Result     Other Polls

వాతావరణం

వీడియోస్