11వేల విజ్ఞాపనలు నేడు శ్రీకృష్ణ కమిటీ కీలక సమావేశం
న్యూఢిల్లీ, మార్చి 17, ప్రభాతవార్త : కేంద్రం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వినతి పత్రాలు వెల్లువలా వచ్చిపడు తున్నాయి. బుధవారం నాటికి 11 వేల వినతులను స్వీకరిం చినట్లు శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు వికె దుగ్గల్ చెప్పారు. వీట న్నింటిని ఒక క్రమబద్దంగా వేరుచేసి పరిశీలన జరుపుతా మని...
రామ్గోపాల్వర్మ సమర్పణలో తెలుగు తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'ఆవహం. సార్థక్ మూవీస్ ప్రై.లి., జడ్త్రీ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ప్రశాంత్...
హైదరాబాద్, మార్చి 17, ప్రభాతవార్త: తెలంగాణ అంశానికి సంబంధించి నిజామాబాద్ ఎంపి మధుయాష్కీగౌడ్ మరోమారు స్వపక్షీయులపైనే నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా...
98 పరుగుల తేడాతో ముంబయి విజయంఢిల్లీ, మార్చి 17 : ఇక్కడి ఫీరోజ్ షా కోట్ల స్టేడియంలో స్థానిక ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై ముంబయి ఇండియన్స్ 98 పరుగుల తేడాతో ఘన విజయం...
న్యూఢిల్లీ మార్చి 17:- ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్పై 2010 ఏప్రిల్ చివరిలోగా తుది నిర్ణయం తీసుకుంటామని ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి ఆర్...
న్యూఢిల్లీ, మార్చి 17: ఉత్తరాంచల్ మాజీ ముఖ్య మంత్రి ఎన్డి తివారీకి నేడు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. పితృత్వానికి సంబంధించి తనపై దాఖలైన కేసునుకొట్టి వేయాలని...
ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి, ఇంటికి ఇద్దరు, ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో గదిలో, ఎవరి టీవీలు వారికి, ఎవరి గోల వారిదే అన్నట్టు తయారవుతున్న నేటి పరిస్థితుల్లో ఈ చిన్న...